వైసీపీ ఫేక్ ప్రాప‌గాండపై లోకేష్ న్యాయ‌పోరాటం....

గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు....

మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వ‌నున్న లోకేష్...

కోర్టుకి హాజ‌ర‌వుతున్న కార‌ణంగా 13,14 తేదీల‌లో యువ‌గ‌ళం పాద‌యాత్రకి బ్రేక్....

త… pic.twitter.com/YxcQU6tCuh

— JPR యువగళం (@JPRJayaPalReddY) July 12, 2023