యువగళం పాదయాత్రకు కావలి అసెంబ్లీ నియోజకవర్గం జనం పోటెత్తారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం శనివారానికి 150వరోజుకు చేరుకుంది. అల్లూరులో భారీఎత్తున ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి తరలివచ్చి యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. విచిత్రవేషధారణలు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో… pic.twitter.com/L8twhuOJgS

— Telugu Desam Party (@JaiTDP) July 8, 2023