గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, విశాఖలో ఈ వైసీపీ పెత్తందార్ల అతి అంతా ఇంతా కాదు.

విశాఖ సిరిపురం టైకూన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, తాను కట్టుకున్న భారీ ప్యాలెస్ కోసం, వాస్తు సాకులు చెప్పి, తన ప్యాలెస్ ఎదురుగా ఉన్న రోడ్డు పై డివైడర్ ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల… pic.twitter.com/XP1dTZmJlJ

— Telugu Desam Party (@JaiTDP) June 6, 2024