ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చినా, జగన్ రెడ్డి బుద్ధి మారలేదు. ఇంకా ఫేక్ న్యూస్ మీదే బ్రతుకుతున్నాడు.
అక్కడ జరిగేది ఊరిలో తగాదా. టిడిపి సంబరాలు ఓర్చుకోలేని, పక్కింటి వైసీపీ కుటుంబం దుర్భాషలు ఆడుతుంటే, ఇరు వర్గాల మధ్య జరిగిన చిన్న తగాదాని, బాబాయ్ మర్డర్ జరిగినట్టు బిల్డ్ అప్ ఇస్తున్న… pic.twitter.com/8RC87w4Vt5

— Telugu Desam Party (@JaiTDP) June 6, 2024