కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఎటువంటి అభివృద్ది చేయకుండా పార్టీకి 11 సీట్లు వచ్చేలా పరిపాలన చేశాడని @ysjagan మీద కోపంతో బాపట్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పు అంటించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు .. pic.twitter.com/p95xBfxGKV

— 🐎🔱 సుజత్ 🕉️✝️☪️ (@Kadirodu) June 29, 2024