Jump to content

Sharmila ki Music start chesina Jagan


Anta Assamey

Recommended Posts

Mari chinna pilla la undi.. em parledu eysey .. dialogue gurthuku vachindi..

Sajjala Ramakrishna Reddy: వైఎస్ కుమార్తెగా, జగన్ సోదరిగా షర్మిలను అభిమానిస్తాం... కానీ!: సజ్జల 

21-01-2024 Sun 19:23 | Andhra
  • ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల
  • సీఎం జగన్, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు
  • షర్మిల వాడిన భాష, యాస సరికాదన్న సజ్జల
  • చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని వెల్లడి
 
Sajjala reacts to Sharmila remarks on CM Jagan

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు పదవీ బాధ్యతలు చేపడుతూ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, సీఎం జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. 

వైఎస్సార్ చనిపోయాక ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. జగన్ పై నమోదు చేసినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని వెల్లడించారు. వైఎస్సార్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. 

తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసని సజ్జల పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలేనని అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితవు పలికారు.

 షర్మిల తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి రావడానికి కారణమేంటి? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా... అక్కడి పార్టీని ఆమె ఎందుకు గుర్తించలేదు? అంటూ సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు. 

Link to comment
Share on other sites

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల... చంద్రబాబు, జగన్ లపై ఫైర్ 

21-01-2024 Sun 15:09 | Andhra
  • ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • నేడు విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బాధ్యతల స్వీకరణ
  • ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని వెల్లడి
  • రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందేనంటూ విమర్శలు
 
YS Sharmila takes charge as AP PCC Chief

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె ప్రసంగిస్తూ... ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని తన సంకల్పాన్ని ప్రకటించారు. తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఇదే పీసీసీ పదవిని చేపట్టారని, రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారని వెల్లడించారు. ఇప్పుడదే పదవిని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను చేపడుతున్నానని తెలిపారు. 

నన్ను నమ్మి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ షర్మిల పేర్కొన్నారు. తాను ఈ పదవి చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అభిమానులు కోరుకున్నారని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 

ఈ పదేళ్లు టీడీపీ, వైసీపీ ఏం చేశాయి?

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధికారంలో ఉంది. అంతకుముందు ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? 

మన రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.లక్ష కోట్లు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఐదేళ్ల తర్వాత ఆ అప్పులు మరింత పెరిగాయి. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లకు పైనే. మొత్తంగా ఇవాళ్టికి రాష్ట్రం అప్పులు ఆరున్నర లక్షల కోట్లు. కార్పొరేషన్లపై తీసుకున్న లోన్లతో కూడా కలిపితే ఆంధ్రప్రదేశ్ పై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని డబ్బులు తెచ్చారు... మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అని భూతద్దంలో చూసినా ఎక్కడా కనిపించదు. 

దళితులపై దాడులు మాత్రం పెరిగాయి

రాష్ట్రానికి రాజధాని ఉందా, రాజధాని కట్టగలిగారా, రాష్ట్రంలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఈ పదేళ్లలో కనీసం 10 భారీ పరిశ్రమలు అయినా వచ్చాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 

ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వగలుగుతున్నారా? దానికి కూడా డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు కానీ, దళితులపై దాడులు మాత్రం నూటికి నూరు శాతం పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం... ఇంతకంటే ఏం జరిగింది? 

ప్రత్యేక హోదా వచ్చుంటే ఇవన్నీ జరిగేవి

ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లయినా రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చుంటే పన్నుల్లో రాయితీలు లభించేవి. పరిశ్రమలు వచ్చేవి, పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా రాలేదు అనేకంటే మన పాలకులు తీసుకురాలేకపోయారు అనడమే కరెక్టు. 

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే భారీగా పారిశ్రామికాభివృద్ధి జరిగింది. 2 వేల పరిశ్రమలు వచ్చాయి. దాంతో ఉద్యోగావకాశాలు 500 శాతం పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ 10 వేల పరిశ్రమలు వచ్చాయి. మరి మనకేదీ స్పెషల్ స్టేటస్? ఎందుకు రాలేదు మనకు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే మన పాలకులకు చేతకాలేదు కాబట్టి. 

ప్రత్యేక హోదాపై ఊదరగొట్టారు

ఆ రోజు రాష్ట్రానికి ఐదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే బీజేపీ నాడు ఏమన్నది? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని కోరింది బీజేపీ కాదా? తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ వాళ్లు ఊదరగొట్టారు. 

ఇక చంద్రబాబు అయితే పదిహేనేళ్లు స్పెషల్ స్టేటస్ కావాలని కొట్లాడాడు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా అన్నాడు. ఆ విధంగా టీడీపీ వాళ్లు కేంద్రంలో మంత్రులు కూడా అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? ఉద్యమం చేయకపోగా, ఉద్యమం చేసేవారిపై కేసులు పెట్టి జైల్లో వేయించారు. 

జగన్ రెడ్డి సీఎం అయ్యాక హోదా కోసం చేసింది శూన్యం

ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్నది జగన్ రెడ్డి గారు. ఆయన విపక్ష నేతగా ఉన్నంతకాలం ప్రత్యేక హోదా కోసం ప్రతి రోజూ కొట్లాడారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా... మేం అవిశ్వాస తీర్మానం పెడతాం... టీడీపీ ఎంపీలందరూ మద్దతు ఇవ్వండి అని జగన్ రెడ్డి కోరారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు స్పెషల్ స్టేటస్ అని నాడు జగన్ రెడ్డి అన్నది నిజం కాదా? 

మరి ఈ జగన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా? స్వలాభం కోసం వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. ఇవాళ మనకు ప్రత్యేక హోదా లేదు కదా... కనీసం ఒక స్పెషల్ ప్యాకేజి కూడా లేదు. ఇవాళ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే అందుకు ముమ్మాటికీ చంద్రబాబు, జగనే కారణం. ఈ పాపం వారిదే. సొంతలాభం కోసం ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ... దొందూ దొందే. 

మూడు రాజధానులు అన్నారు... ఒక్కటీ కట్టలేదు

చంద్రబాబు అమరావతి రాజధాని అన్నాడు. సింగపూర్ చేస్తానన్నాడు. త్రీడీ గ్రాఫిక్స్ చూపించాడు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అదీ లేదు. ఆ తర్వాత జగన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులు అన్నాడు. అలాగైనా మూడు రాజధానులు కట్టారా అంటే అదీ లేదు. ఈ రోజు రాజధాని అంటే ఏం చెప్పాలో మనకే అర్థంకాని పరిస్థితి! ఒక్క రాజధాని అయినా ఉందా అంటే ఒక్కటీ లేదు! మరి ఏం సాధించుకున్నట్టు! 

పోలవరం అతీ గతీ లేదు!

ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే... ఎప్పుడో 1941లో పోలవరం కట్టాలనుకుంటే సాధ్యం కాలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు స్థాపించారు. ఆయన ఉన్నప్పుడు పోలవరం కుడి, ఎడమ కాలువ పనులు చేశారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇటు జగన్ రెడ్డి కూడా అదే పని చేశారు. బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేశారు" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

Link to comment
Share on other sites

1 hour ago, Anta Assamey said:

 

this is all drama to give her more popularity and coverage

 

this is called controlled opposition, create an artificial opposition and get the news away from real opposition.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల... చంద్రబాబు, జగన్ లపై ఫైర్ 

21-01-2024 Sun 15:09 | Andhra
  • ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • నేడు విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బాధ్యతల స్వీకరణ
  • ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని వెల్లడి
  • రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందేనంటూ విమర్శలు
 
YS Sharmila takes charge as AP PCC Chief

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె ప్రసంగిస్తూ... ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని తన సంకల్పాన్ని ప్రకటించారు. తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఇదే పీసీసీ పదవిని చేపట్టారని, రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారని వెల్లడించారు. ఇప్పుడదే పదవిని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను చేపడుతున్నానని తెలిపారు. 

నన్ను నమ్మి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ షర్మిల పేర్కొన్నారు. తాను ఈ పదవి చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అభిమానులు కోరుకున్నారని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 

ఈ పదేళ్లు టీడీపీ, వైసీపీ ఏం చేశాయి?

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధికారంలో ఉంది. అంతకుముందు ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? 

మన రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.లక్ష కోట్లు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఐదేళ్ల తర్వాత ఆ అప్పులు మరింత పెరిగాయి. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లకు పైనే. మొత్తంగా ఇవాళ్టికి రాష్ట్రం అప్పులు ఆరున్నర లక్షల కోట్లు. కార్పొరేషన్లపై తీసుకున్న లోన్లతో కూడా కలిపితే ఆంధ్రప్రదేశ్ పై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని డబ్బులు తెచ్చారు... మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అని భూతద్దంలో చూసినా ఎక్కడా కనిపించదు. 

దళితులపై దాడులు మాత్రం పెరిగాయి

రాష్ట్రానికి రాజధాని ఉందా, రాజధాని కట్టగలిగారా, రాష్ట్రంలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఈ పదేళ్లలో కనీసం 10 భారీ పరిశ్రమలు అయినా వచ్చాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 

ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వగలుగుతున్నారా? దానికి కూడా డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు కానీ, దళితులపై దాడులు మాత్రం నూటికి నూరు శాతం పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం... ఇంతకంటే ఏం జరిగింది? 

ప్రత్యేక హోదా వచ్చుంటే ఇవన్నీ జరిగేవి

ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లయినా రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చుంటే పన్నుల్లో రాయితీలు లభించేవి. పరిశ్రమలు వచ్చేవి, పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా రాలేదు అనేకంటే మన పాలకులు తీసుకురాలేకపోయారు అనడమే కరెక్టు. 

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే భారీగా పారిశ్రామికాభివృద్ధి జరిగింది. 2 వేల పరిశ్రమలు వచ్చాయి. దాంతో ఉద్యోగావకాశాలు 500 శాతం పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ 10 వేల పరిశ్రమలు వచ్చాయి. మరి మనకేదీ స్పెషల్ స్టేటస్? ఎందుకు రాలేదు మనకు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే మన పాలకులకు చేతకాలేదు కాబట్టి. 

ప్రత్యేక హోదాపై ఊదరగొట్టారు

ఆ రోజు రాష్ట్రానికి ఐదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే బీజేపీ నాడు ఏమన్నది? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని కోరింది బీజేపీ కాదా? తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ వాళ్లు ఊదరగొట్టారు. 

ఇక చంద్రబాబు అయితే పదిహేనేళ్లు స్పెషల్ స్టేటస్ కావాలని కొట్లాడాడు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా అన్నాడు. ఆ విధంగా టీడీపీ వాళ్లు కేంద్రంలో మంత్రులు కూడా అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? ఉద్యమం చేయకపోగా, ఉద్యమం చేసేవారిపై కేసులు పెట్టి జైల్లో వేయించారు. 

జగన్ రెడ్డి సీఎం అయ్యాక హోదా కోసం చేసింది శూన్యం

ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్నది జగన్ రెడ్డి గారు. ఆయన విపక్ష నేతగా ఉన్నంతకాలం ప్రత్యేక హోదా కోసం ప్రతి రోజూ కొట్లాడారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా... మేం అవిశ్వాస తీర్మానం పెడతాం... టీడీపీ ఎంపీలందరూ మద్దతు ఇవ్వండి అని జగన్ రెడ్డి కోరారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు స్పెషల్ స్టేటస్ అని నాడు జగన్ రెడ్డి అన్నది నిజం కాదా? 

మరి ఈ జగన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా? స్వలాభం కోసం వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. ఇవాళ మనకు ప్రత్యేక హోదా లేదు కదా... కనీసం ఒక స్పెషల్ ప్యాకేజి కూడా లేదు. ఇవాళ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే అందుకు ముమ్మాటికీ చంద్రబాబు, జగనే కారణం. ఈ పాపం వారిదే. సొంతలాభం కోసం ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ... దొందూ దొందే. 

మూడు రాజధానులు అన్నారు... ఒక్కటీ కట్టలేదు

చంద్రబాబు అమరావతి రాజధాని అన్నాడు. సింగపూర్ చేస్తానన్నాడు. త్రీడీ గ్రాఫిక్స్ చూపించాడు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అదీ లేదు. ఆ తర్వాత జగన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులు అన్నాడు. అలాగైనా మూడు రాజధానులు కట్టారా అంటే అదీ లేదు. ఈ రోజు రాజధాని అంటే ఏం చెప్పాలో మనకే అర్థంకాని పరిస్థితి! ఒక్క రాజధాని అయినా ఉందా అంటే ఒక్కటీ లేదు! మరి ఏం సాధించుకున్నట్టు! 

పోలవరం అతీ గతీ లేదు!

ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే... ఎప్పుడో 1941లో పోలవరం కట్టాలనుకుంటే సాధ్యం కాలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు స్థాపించారు. ఆయన ఉన్నప్పుడు పోలవరం కుడి, ఎడమ కాలువ పనులు చేశారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇటు జగన్ రెడ్డి కూడా అదే పని చేశారు. బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేశారు" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

Uncle, sarigaa chaduvu.. tdp ni kuda thidtondi.. 

Link to comment
Share on other sites

YV Subba Reddy: షర్మిల వచ్చిందే ఇవాళ... అప్పుడే రోడ్ల గురించి మాట్లాడితే ఎలా?: వైవీ సుబ్బారెడ్డి 

21-01-2024 Sun 21:44 | Andhra
  • నేడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల
  • ఏపీ రోడ్ల పరిస్థితిని ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విమర్శలు
  • షర్మిల ఏపీలో అభివృద్ధిని చూడాలన్న వైవీ సుబ్బారెడ్డి
  • అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, బిల్డింగులు మాత్రమే కాదని స్పష్టీకరణ
 
YV Subbareddy counters Sharmila comments on AP roads

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిలమ్మే కాదు... ఎవరొచ్చినా తమకేం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ధైర్యం కూడా ఎవరూ చేయలేరని అన్నారు. 

"మీరు (షర్మిల) రాష్ట్రానికి వచ్చిందే మొదటిసారి. రోడ్లు ఎక్కడ వేయలేదో మీకెలా తెలుసు? నేను తెలంగాణ ఆడబిడ్డను అంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఉన్నారు. పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతాను అని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చారు. వచ్చిందే ఇవాళ... రోడ్ల పరిస్థితిపై అప్పుడే మాట్లాడితే ఎలా? ఓసారి చూసి మాట్లాడండి... రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. 

అభివృద్ధి అంటే ఒక్క రోడ్లు, బిల్డింగులే కాదు... పేదలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టామో చూడాలి. 2014 నుంచి చంద్రబాబు ఏమీ పట్టించుకోకపోతే, మేం వచ్చాక ఏమేం చేశామో షర్మిల అవన్నీ చూడాలి. 

ఆదాయ వనరులు పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. 3 ప్రధాన పోర్టులు నిర్మిస్తున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రారంభించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం... వీటి గురించి చెప్పుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, మీరు పక్క రాష్ట్రం నుంచి ఈ రోజే ఏపీకి వచ్చారు. మీరక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు... ఏ కారణం వల్లో విరమించుకున్నారు. 

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నయినా రావొచ్చు... పోరాటానికి మేం సిద్ధమే. ప్రజలు మాతో ఉన్నారు. మేం చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చాలెంజ్ చేసి చెబుతున్నాం. వైఎస్సార్ ఆశయ సాధన కోసమే స్థాపించిన పార్టీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

YV Subba Reddy: షర్మిల వచ్చిందే ఇవాళ... అప్పుడే రోడ్ల గురించి మాట్లాడితే ఎలా?: వైవీ సుబ్బారెడ్డి 

21-01-2024 Sun 21:44 | Andhra
  • నేడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల
  • ఏపీ రోడ్ల పరిస్థితిని ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విమర్శలు
  • షర్మిల ఏపీలో అభివృద్ధిని చూడాలన్న వైవీ సుబ్బారెడ్డి
  • అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, బిల్డింగులు మాత్రమే కాదని స్పష్టీకరణ
 
YV Subbareddy counters Sharmila comments on AP roads

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిలమ్మే కాదు... ఎవరొచ్చినా తమకేం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ధైర్యం కూడా ఎవరూ చేయలేరని అన్నారు. 

"మీరు (షర్మిల) రాష్ట్రానికి వచ్చిందే మొదటిసారి. రోడ్లు ఎక్కడ వేయలేదో మీకెలా తెలుసు? నేను తెలంగాణ ఆడబిడ్డను అంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఉన్నారు. పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతాను అని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చారు. వచ్చిందే ఇవాళ... రోడ్ల పరిస్థితిపై అప్పుడే మాట్లాడితే ఎలా? ఓసారి చూసి మాట్లాడండి... రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. 

అభివృద్ధి అంటే ఒక్క రోడ్లు, బిల్డింగులే కాదు... పేదలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టామో చూడాలి. 2014 నుంచి చంద్రబాబు ఏమీ పట్టించుకోకపోతే, మేం వచ్చాక ఏమేం చేశామో షర్మిల అవన్నీ చూడాలి. 

ఆదాయ వనరులు పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. 3 ప్రధాన పోర్టులు నిర్మిస్తున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రారంభించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం... వీటి గురించి చెప్పుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, మీరు పక్క రాష్ట్రం నుంచి ఈ రోజే ఏపీకి వచ్చారు. మీరక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు... ఏ కారణం వల్లో విరమించుకున్నారు. 

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నయినా రావొచ్చు... పోరాటానికి మేం సిద్ధమే. ప్రజలు మాతో ఉన్నారు. మేం చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చాలెంజ్ చేసి చెబుతున్నాం. వైఎస్సార్ ఆశయ సాధన కోసమే స్థాపించిన పార్టీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

 

Abbo

Okasari anna ni bike yatra cheyinchandi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...