Jump to content

ముందు నుండీ... మన బుర్రలేనితనం వల్లనే తెలంగాణ…!!!


Undilaemanchikalam

Recommended Posts

RS Praveen Kumar: చంద్రబాబు ఈరోజు చక్రం తిప్పుతున్నారు... బీఆర్ఎస్‌కు 10 సీట్లు ఇచ్చి ఉంటే మనమూ తిప్పేవాళ్ళం: ఆర్ఎస్ ప్రవీణ్ 

06-06-2024 Thu 22:17 | Telangana
RS Praveen Kumar blames people for defeating brs
 
  • జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని విమర్శ
  • తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన
  • చంద్రబాబుతో పాటు నితీశ్ ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారని వ్యాఖ్య
  • కేసీఆర్ 10 సీట్లు ఇవ్వమని అడిగితే వెటకారం చేశారని మండిపాటు

జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా వచ్చిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, 1 మజ్లిస్ ఎంపీని గెలిపించారని... తద్వారా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలలో, అసలు తెలంగాణ పాత్ర లేకుండా తెలంగాణ ప్రజలే చేసుకున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయ్యారన్నారు. పక్క రాష్ట్రం చంద్రబాబుకి 16, బీహార్ నితీష్ కుమార్‌కి కేవలం 12 సీట్లు ఉన్నా ఈరోజు చక్రం తిప్పుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఓడించి, తెలంగాణ వాడికి వాయిస్ లేకుండా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌కి 10 ఎంపీ సీట్లు ఉంటే, మనం కూడా చక్రం తిప్పేవారమని... తద్వారా మన రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకునే వాళ్లమన్నారు. ముందు నుండీ... మన బుర్రలేనితనం వల్లనే తెలంగాణ ఎప్పుడూ మోసపోతోందని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు 10 మంది ఎంపీలను ఇవ్వమని స్పష్టంగా అడిగితే వెటకారం చేశారన్నారు.

Link to comment
Share on other sites

24 minutes ago, Undilaemanchikalam said:

 

RS Praveen Kumar: చంద్రబాబు ఈరోజు చక్రం తిప్పుతున్నారు... బీఆర్ఎస్‌కు 10 సీట్లు ఇచ్చి ఉంటే మనమూ తిప్పేవాళ్ళం: ఆర్ఎస్ ప్రవీణ్ 

06-06-2024 Thu 22:17 | Telangana
RS Praveen Kumar blames people for defeating brs
 
  • జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని విమర్శ
  • తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన
  • చంద్రబాబుతో పాటు నితీశ్ ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారని వ్యాఖ్య
  • కేసీఆర్ 10 సీట్లు ఇవ్వమని అడిగితే వెటకారం చేశారని మండిపాటు

జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా వచ్చిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, 1 మజ్లిస్ ఎంపీని గెలిపించారని... తద్వారా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలలో, అసలు తెలంగాణ పాత్ర లేకుండా తెలంగాణ ప్రజలే చేసుకున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయ్యారన్నారు. పక్క రాష్ట్రం చంద్రబాబుకి 16, బీహార్ నితీష్ కుమార్‌కి కేవలం 12 సీట్లు ఉన్నా ఈరోజు చక్రం తిప్పుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఓడించి, తెలంగాణ వాడికి వాయిస్ లేకుండా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌కి 10 ఎంపీ సీట్లు ఉంటే, మనం కూడా చక్రం తిప్పేవారమని... తద్వారా మన రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకునే వాళ్లమన్నారు. ముందు నుండీ... మన బుర్రలేనితనం వల్లనే తెలంగాణ ఎప్పుడూ మోసపోతోందని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు 10 మంది ఎంపీలను ఇవ్వమని స్పష్టంగా అడిగితే వెటకారం చేశారన్నారు.

TG mosapovadu ndhi raa Jaffas... Mee lanta langa gaalla vallae idantha jarigindi .. 

 

Velli Dora ucha tagandi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...