Jump to content

వైకాపా మాజీ మంత్రి రోజ రోత అహంకారం మీద, తమిళనాడు మాలై మలర్ నుండి జాతీయ మీడియా ఇండియా టుడే వరకు విరుచుకు పడుతున్నాయి.


southyx

Recommended Posts

వైకాపా మాజీ మంత్రి రోజ రోత అహంకారం మీద, తమిళనాడు మాలై మలర్ నుండి జాతీయ మీడియా ఇండియా టుడే వరకు విరుచుకు పడుతున్నాయి. నిర్వహించిన పర్యాటక శాఖలో జగన్ కపుల్ కోసం రిషికొండమీద బీచ్ ప్యాలస్ కట్టించి, పూజలు చేసిన రోజా.. తన శాఖలో అవినీతికి పాల్పడడమే కాకుండా నగిరిని కూడా ఆసాంతం నాకేసింది. నగిరి ప్రజలు కాండ్రించి ఉమ్మేసినట్లు ఘోరఓటమితో అటు తొంగి చూడకుండా చేశారు.
బయటపడుతున్న ఆ అవినీతి కేసుల్లో అరెస్టు అవ్వకుండా కాపాడమని తమిళనాడులో గుడులు తిరుగుతోంది. కావరంతో నోటికి ఏమి వస్తే అది వాగి మంత్రి పదవి తీసుకొని చెప్పులు మొయ్యించింది. గతంలో పోలీసు అధికారిని నేను ఎస్సీని కాదు దగ్గరికి రావచ్చు అని బలుపు మాటలు మాట్లాడింది. మదమెక్కిన మాటలతో ఒక్క మగాడు జగన్ అని వాగింది. లోకేశ్ గురించి పప్పు అంటూ పనికిమాలిన మాటలతో పెట్రేగిపోయేది. ఉచ్చం నీచం మరిచి మదంతో రాజకీయం చేసింది.
అభిమానంతో పారిశుద్ద కార్మికులు వచ్చి ఫోటో దిగడానికి వస్తే.. చేతులు చూపిస్తూ దూరంగా వుండండి అని చూపిన ప్రవర్తనను చూసి మెట్టిన తమిలనాడులో కూడా ఉమ్మేస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా అసహ్యించుకొంటోంది. ఇంకా కుల, అధికార మద అహంకారం తగ్గినట్లు లేదు జబర్దస్తు రోజాకు. వైకాపా నుండి సస్పెండ్ చెయ్యకుండా ఇంకా సాక్షి గొట్టం ముందు పెట్టి రోత రోజాతో వాగిస్తే వైకాపా వునికి కూడా త్వరలో వుండదు ఆంధ్రాలో.

 

451634987_452744997722108_44347065621988

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...