Jump to content

వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త 


psycopk

Recommended Posts

Vangalapudi Anitha: వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త 

18-07-2024 Thu 21:31 | Andhra
Shanti husband meets home minister Anitha
 

 

  • ప్రాణాలకు ముప్పు ఉంది... రక్షణ కల్పించాలని కోరిన మదన్ మోహన్
  • తన కుటుంబానికి న్యాయం చేయమని కోరినట్లు వెల్లడి
  • తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన
సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్త మదన్ మోహన్ గురువారం సాయంత్రం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తన ప్రాణానికి, తన బిడ్డ ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి అనితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను, తన పిల్లల్ని కాపాడుకోవడానికే మీడియా ముందుకు వచ్చానన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయమని మంత్రిని కోరినట్లు చెప్పారు.

నాలుగు రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తనతో చెప్పారన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మేడం గ్యారెంటీ ఇచ్చారన్నారు. ఓ సమయంలో ఎమోషనల్ అయి మేడం వద్దనే తాను ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.

తాను అమెరికాలో ఉన్నప్పుడు ఝాన్సీని తన బిడ్డగానే తన భార్య శాంతి చెప్పిందన్నారు. దీంతో ఆ బిడ్డతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యానన్నారు. తనను నయవంచనకు గురి చేశారన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు మొదట చెప్పిందని, ఆ తర్వాత మాటలు మార్చిందన్నారు. పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పిందన్నారు. ఏ భర్త కూడా బయటకు వచ్చి తన భార్యపై అపనింద వేయరని గుర్తుంచుకోవాలన్నారు.
Link to comment
Share on other sites

 

ap7am

Anam Ramanarayana Reddy: శాంతి వ్యక్తిగత జీవితంతో మాకు సంబంధం లేదు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 

18-07-2024 Thu 20:40 | Andhra
Anam Ramanarayana Reddy about suspended Shanthi issue
 

 

  • శాంతి అక్రమాలపై విచారణ జరుగుతోందని వెల్లడి
  • శాంతి అక్రమాలపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదికలు వచ్చాయని వెల్లడి
  • ఆ నివేదికలను నాటి ప్రభుత్వ పెద్దలు తొక్కి పెట్టారన్న మంత్రి
  • విజయసాయిరెడ్డి రాజకీయాలకు అనర్హుడని వ్యాఖ్య
సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్యక్తిగత జీవితంతో తమకు సంబంధంలేదని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆమె అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో నివేదికలను తొక్కి పెట్టారని ఆరోపించారు.

శాంతి గతంలో విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసినట్లు తెలిపారు. ఆమె హయాంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించి, విచారణ జరిపారని వెల్లడించారు. ఈ అవకతవకల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. ఆమె తప్పు చేసినట్లుగా నివేదికలు చెప్పినప్పటికీ... ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాటిని తొక్కిపెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆ నివేదికలను బహిర్గతం చేయలేదన్నారు.

విశాఖలో ఆరేడు దేవస్థానాలలో విచారణ జరిపితే అవకతవకలు ఉన్నట్లుగా వెల్లడైందన్నారు. అయినప్పటికీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక నివేదికలు పరిశీలించి ఆమెపై చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదట ఆమెపై ఇన్ని ఆరోపణలు రాలేదన్నారు. మొదట ఆమెను సస్పెండ్ చేశామని, ఆ తర్వాత ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు.

తాము ఆలయానికి భూములు ఇస్తే వాటిని అమ్ముకున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. శాంతి పని చేసిన ఆలయాల్లో జరిగిన అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. నివేదిక వచ్చాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

విజయసాయిరెడ్డి రాజకీయాలకు అనర్హుడు

శాంతిని సస్పెండ్ చేస్తూ వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. శాంతి వ్యక్తిగత జీవితంతో... ప్రభుత్వానికి, తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ దేవాదాయశాఖకు సంబంధించి ఆమె చేసిన అవకతవకలకు మాత్రం తమదే బాధ్యత అన్నారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడన్నారు. ఆయన తక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

శాంతి చేసిన అవకతవకలపై గత ప్రభుత్వంలోనే నివేదికలు వచ్చినట్లు తెలిపారు. ఆ నివేదికలను పరిశీలించాకే ఆమెను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పూర్తి వివరాలతో నివేదిక కోరినట్లు చెప్పారు. ఆమె తప్పు చేసినట్లుగా అన్ని నివేదికలు వెల్లడించాయన్నారు. రేపు వచ్చే నివేదికను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఆమెను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. దేవాదాయ శాఖ భూములలో అక్రమాలు జరిగి ఉంటే వెనక్కి తీసుకుంటామన్నారు. 

 

 

 

Link to comment
Share on other sites

RTV rohith live show lo he accepted that they got separated in 2016 through tribal customs. He went to USA in 2019 and returned back permanently to India in 2024.

Separate ayyaka bidda visa tatha ke pudithe vedikenti inka evariko pudithe vedikenti. RTV anchor kuda same question adigadu vedi daggara answer ledhu.

  • Upvote 1
Link to comment
Share on other sites

12 minutes ago, psycontr said:

RTV rohith live show lo he accepted that they got separated in 2016 through tribal customs. He went to USA in 2019 and returned back permanently to India in 2024.

Separate ayyaka bidda visa tatha ke pudithe vedikenti inka evariko pudithe vedikenti. RTV anchor kuda same question adigadu vedi daggara answer ledhu.

lol.. you think everyone is interested about him? People and media are interested want to know if Visa reddy has any role in this.. if his name is not there, no media will even report this issue.. 

aa subhash vachi aa baby naa baby ante, Visa reddy will be off the hook, as both mother and father came forward… but aa subhash reddy enduko hiding lo unnadu.. who is stopping him from coming forward? Is that Sajjala? Or someone else? There must be a strong reason.. 

Link to comment
Share on other sites

25 minutes ago, psycopk said:

 

Vangalapudi Anitha: వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త 

18-07-2024 Thu 21:31 | Andhra
Shanti husband meets home minister Anitha
 

 

  • ప్రాణాలకు ముప్పు ఉంది... రక్షణ కల్పించాలని కోరిన మదన్ మోహన్
  • తన కుటుంబానికి న్యాయం చేయమని కోరినట్లు వెల్లడి
  • తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన
సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్త మదన్ మోహన్ గురువారం సాయంత్రం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తన ప్రాణానికి, తన బిడ్డ ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి అనితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను, తన పిల్లల్ని కాపాడుకోవడానికే మీడియా ముందుకు వచ్చానన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయమని మంత్రిని కోరినట్లు చెప్పారు.

నాలుగు రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తనతో చెప్పారన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మేడం గ్యారెంటీ ఇచ్చారన్నారు. ఓ సమయంలో ఎమోషనల్ అయి మేడం వద్దనే తాను ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.

తాను అమెరికాలో ఉన్నప్పుడు ఝాన్సీని తన బిడ్డగానే తన భార్య శాంతి చెప్పిందన్నారు. దీంతో ఆ బిడ్డతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యానన్నారు. తనను నయవంచనకు గురి చేశారన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు మొదట చెప్పిందని, ఆ తర్వాత మాటలు మార్చిందన్నారు. పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పిందన్నారు. ఏ భర్త కూడా బయటకు వచ్చి తన భార్యపై అపనింద వేయరని గుర్తుంచుకోవాలన్నారు.

Anitha ekkuva overaction chesthe, her husband will come out now.. she also has some issues in her marriage.. 

veedu poyi poyi anitha tho cheppukuntunnadu 😀

Link to comment
Share on other sites

1 hour ago, psycontr said:

RTV rohith live show lo he accepted that they got separated in 2016 through tribal customs. He went to USA in 2019 and returned back permanently to India in 2024.

Separate ayyaka bidda visa tatha ke pudithe vedikenti inka evariko pudithe vedikenti. RTV anchor kuda same question adigadu vedi daggara answer ledhu.

Daniki proof veyyi ra bosadk

ne anthata nuvu fabricate chestunava news?

2019 lo USA velli 5 yrs tarvata vachada?? Em mabbu gaduvu ra news chadavatam raadu vinatam kuda chetavatledu ga

 

Link to comment
Share on other sites

1 minute ago, Keth said:

Daniki proof veyyi ra bosadk

ne anthata nuvu fabricate chestunava news?

2019 lo USA velli 5 yrs tarvata vachada?? Em mabbu gaduvu ra news chadavatam raadu vinatam kuda chetavatledu ga

 

Velli rtv live show with rohith, madan and santhi chudu ra boshdk

Link to comment
Share on other sites

3 minutes ago, psycontr said:

Velli rtv live show with rohith, madan and santhi chudu ra boshdk

Ayana 100 times cheppadu ayina ne dhed dhimag ardam avale

2016 lo vidakulu ayithe 2022 lo ms ki visa help Etta chesadu ra lambdk

tala thoka leni gaadida 

Link to comment
Share on other sites

10 minutes ago, Keth said:

Ayana 100 times cheppadu ayina ne dhed dhimag ardam avale

2016 lo vidakulu ayithe 2022 lo ms ki visa help Etta chesadu ra lambdk

tala thoka leni gaadida 

Rey nv velli show chusi  ra ra firstu bewde. Call lo eddaru unnaru

Link to comment
Share on other sites

23 minutes ago, psycontr said:

Rey nv velli show chusi  ra ra firstu bewde. Call lo eddaru unnaru

Konda ni tavvi elukani pattinav congrats!!

Link to comment
Share on other sites

Vizag: దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అవకతవకలపై ఉన్నతాధికారుల నివేదిక 

19-07-2024 Fri 07:24 | Andhra
endowments dept report on irregularities in vizag district
 

 

  • గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై అధికారుల దృష్టి
  • లీజుల కేటాయింపు, పాలకమండలి వ్యవహారాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని గుర్తింపు
  • అవకతవకలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ అధికారుల నివేదిక
దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్‌ కె. శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకూ ఆమె సహాయకమిషనర్‌గా పని చేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. 
 
  • నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు., ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
  • విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులో సిద్దేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినవారికి కట్టబెట్టారు. 
  • సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతడి మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది. 
  • లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తరువాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. 
  • నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.
  • గతంలో అశీల్‌మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదనే ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత జరిపిన విచారణలో ఇది నిజమని తేల్చారు.
Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

 

Vizag: దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అవకతవకలపై ఉన్నతాధికారుల నివేదిక 

19-07-2024 Fri 07:24 | Andhra
endowments dept report on irregularities in vizag district
 

 

  • గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై అధికారుల దృష్టి
  • లీజుల కేటాయింపు, పాలకమండలి వ్యవహారాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని గుర్తింపు
  • అవకతవకలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ అధికారుల నివేదిక
దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్‌ కె. శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకూ ఆమె సహాయకమిషనర్‌గా పని చేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. 
 
  • నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు., ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
  • విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులో సిద్దేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినవారికి కట్టబెట్టారు. 
  • సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతడి మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది. 
  • లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తరువాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. 
  • నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.
  • గతంలో అశీల్‌మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదనే ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత జరిపిన విచారణలో ఇది నిజమని తేల్చారు.

Now line loki vacharu. This avinethi investigation is what people want.

  • Upvote 1
Link to comment
Share on other sites

14 hours ago, psycontr said:

Rey nv velli show chusi  ra ra firstu bewde. Call lo eddaru unnaru

adhi fake document ani cheppina? neeku ardam avtaleda? em manishivi ra nuvu paytm munja

dabbulu kosam em aina vaagutava? nuvu kuda pampu visa deggaraki chillara estadu chillara nayala

Link to comment
Share on other sites

10 hours ago, psycontr said:

Now line loki vacharu. This avinethi investigation is what people want.

adhi eppudone vesaru, elections munde report kuda icharu but me visa sugar daddy aapinchadu thats my family ani

ippudu malla re-open chesaru leki lambdk

Link to comment
Share on other sites

16 hours ago, psycopk said:

 

Vangalapudi Anitha: వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త 

18-07-2024 Thu 21:31 | Andhra
Shanti husband meets home minister Anitha
 

 

  • ప్రాణాలకు ముప్పు ఉంది... రక్షణ కల్పించాలని కోరిన మదన్ మోహన్
  • తన కుటుంబానికి న్యాయం చేయమని కోరినట్లు వెల్లడి
  • తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన
సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్త మదన్ మోహన్ గురువారం సాయంత్రం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తన ప్రాణానికి, తన బిడ్డ ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి అనితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను, తన పిల్లల్ని కాపాడుకోవడానికే మీడియా ముందుకు వచ్చానన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయమని మంత్రిని కోరినట్లు చెప్పారు.

నాలుగు రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తనతో చెప్పారన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మేడం గ్యారెంటీ ఇచ్చారన్నారు. ఓ సమయంలో ఎమోషనల్ అయి మేడం వద్దనే తాను ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.

తాను అమెరికాలో ఉన్నప్పుడు ఝాన్సీని తన బిడ్డగానే తన భార్య శాంతి చెప్పిందన్నారు. దీంతో ఆ బిడ్డతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యానన్నారు. తనను నయవంచనకు గురి చేశారన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు మొదట చెప్పిందని, ఆ తర్వాత మాటలు మార్చిందన్నారు. పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పిందన్నారు. ఏ భర్త కూడా బయటకు వచ్చి తన భార్యపై అపనింద వేయరని గుర్తుంచుకోవాలన్నారు.

avunu cheppukoka cheppukoka deenike cheppali...eevida gaari yavvaralu bayataki theesthe adho pedha web seriess avuthadhi ani world chicken ayi koosing.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...