Jump to content

CM Chandrababu: సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం: సీఎం చంద్ర‌బాబు


psycopk

Recommended Posts

 

CM Chandrababu: సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం: సీఎం చంద్ర‌బాబు 

15-08-2024 Thu 11:08 | Andhra
CM Chandrababu Naidu Speech at Independence Day
 

 

  • విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ‌జెండాను ఎగుర‌వేసిన చంద్ర‌బాబు
  • గ‌త ఐదేళ్ల‌లో దెబ్బ‌తిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామ‌న్న బాబు
  • ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్య‌
  • 120కి పైగా సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచామ‌న్న చంద్ర‌బాబు
స్వాతంత్ర్యం దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో జాతీయ‌జెండాను ఆవిష్క‌రించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ‌త ఐదేళ్ల‌లో దెబ్బ‌తిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామ‌ని తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందన్న చంద్ర‌బాబు.. ఐదేళ్లుగా ప్ర‌జ‌లు కోల్పోయిన స్వేచ్ఛ‌ను అందించేందుకు క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు. 

సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం నిర్వీర్యం చేసిన శాఖ‌ల్ని పున‌రుద్ధ‌రించే ల‌క్ష్యంతో 100 రోజుల ప్ర‌ణాళిక‌తో అన్ని శాఖ‌ల్లో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. విభ‌జ‌న‌తో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధాని కూడా లేని ప‌రిస్థితిలో నాడు పాల‌న ప్రారంభించిన‌ట్లు గుర్తు చేశారు. 

అటువంటి ప‌రిస్థితి నుంచి ప్ర‌భుత్వాన్ని ప‌ట్టాలెక్కింమ‌న్నారు. ప్ర‌జ‌ల స‌హ‌కారం, త‌మ‌కు ఉన్న అనుభ‌వంతో నిల‌దొక్కున్న‌ట్లు తెలిపారు. 120కి పైగా సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచామ‌ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్ర‌థ‌మంగా నిలిచామ‌న్నారు. రూ. 16 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులకు వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.  

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Anna canteen: టోకెన్ తీసుకుని అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన చంద్రబాబు దంపతులు 

15-08-2024 Thu 13:34 | Andhra
Anna Canteen Inauguration In Gudivada
 

 

  • గుడివాడలో క్యాంటీన్ ప్రారంభించి ఆహారం వడ్డించిన ఏపీ సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
  • రూ. కోటి విరాళం అందజేసిన నారా భువనేశ్వరి
నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మునిసిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ ను ఆయన ప్రారంభించారు. అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి క్యాంటీన్ లో భోజనం వడ్డించారు. ఆపై తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం గుడివాడలో క్యాంటీన్ ప్రారంభం కాగా.. మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు రూ.5 లకే కడుపు నింపుకోవచ్చని, ఇది బృహత్తర కార్యక్రమమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి బుధవారం రూ. కోటి విరాళం అందించిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Tamil Nadu --  అమ్మ  CANTEEN started in 2013

Copied in Karnataka -- Indira Canteen started in 2017

Copied In Andhra Pradesh -- Anna Canteen started in 2018

Food quality  అమ్మ  CANTEEN లోనే దిక్కులేదు .... inka forget Karnataka & Andhra

https://www.thehindu.com/news/cities/chennai/food-quality-in-amma-canteens-to-improve/article67213580.ece

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

 

లక ్ ష రూపాయలు tigure Free ga puku ఇస్తానన్న దెంగడానిక ి దమ్ మ ు వుండ ి కూడా ఆశయం కోసం దెంగకుండా వెళ్లిపోయేవాడ ే మగాడు !!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...