Jump to content

Dasari to start new party in AP


rrc_2015

Recommended Posts

మాజీ కేంద్ర మంత్రి - కాపుల్లో మంచి కమాండ్ ఉన్న  దాసరి నారాయణ రావు నేతృత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. దాసరికి సినీరంగంలోనూ వర్గం ఉండడంతో ఆ రంగంలోని కాపు ప్రముఖులు - ఇతర సామాజిక వర్గాలవారు కూడా ఈ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్నప్పటికీ విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు మొదలవడంతో వచ్చే ఎన్నికల నాటికి వారిలో చాలామందికి సీట్లు రాక అసంతృప్తి చెందుతారని... మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక అలాంటి నేతలంతా మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తారని భావిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ-బీజేపీ పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో ఉండకపోవచ్చని.... ఆ సమయంలో ఏపీలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ నేతలు కాపు పార్టీతో కలిసి సాగే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. అలా కాని పక్షంలో వైసీపీ - టీడీపీ - బీజేపీ ఓట్లు దేనికవి విడిపోయి కాపుల పార్టీకి ప్రయోజనం కలగొచ్చని లెక్కలేస్తున్నారు. 

ఇంకో విషయం ఏంటంటే ఏపీలోని 13 జిల్లాల్లో కాపు సామాజికవర్గం 13 శాతం ఉండగా.. రెడ్లు - చౌదరిలు పది శాతం లోపే ఉన్నారు. పైగా కాపు వర్గం తమకంటూ రాజకీయంగా ఎదుగుదల అవసరమని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పార్టీలో - ఓటింగులో ఒకేమాటపై ఉంటారని అనుకుంటున్నారు. పనిలోపనిగా బీసీలను తమవైపు కొంత మేర  తిప్పుకోగలిగితే అధికారం వరకు వెళ్లొచ్చని అంచనాలు వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కొందరు నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది. 

Link to comment
Share on other sites

Coal scam lo vunna vaadu kuuda party pedatha antunnadu annamata..inka enni dabbulu looti cheddam ano ..vunna edavalu chala ledu inko pedda vedava vastunnadu annamata..Beware voters

Link to comment
Share on other sites

  • 4 years later...
On 4/9/2016 at 7:42 AM, rrc_2015 said:

మాజీ కేంద్ర మంత్రి - కాపుల్లో మంచి కమాండ్ ఉన్న  దాసరి నారాయణ రావు నేతృత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. దాసరికి సినీరంగంలోనూ వర్గం ఉండడంతో ఆ రంగంలోని కాపు ప్రముఖులు - ఇతర సామాజిక వర్గాలవారు కూడా ఈ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్నప్పటికీ విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు మొదలవడంతో వచ్చే ఎన్నికల నాటికి వారిలో చాలామందికి సీట్లు రాక అసంతృప్తి చెందుతారని... మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక అలాంటి నేతలంతా మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తారని భావిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ-బీజేపీ పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో ఉండకపోవచ్చని.... ఆ సమయంలో ఏపీలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ నేతలు కాపు పార్టీతో కలిసి సాగే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. అలా కాని పక్షంలో వైసీపీ - టీడీపీ - బీజేపీ ఓట్లు దేనికవి విడిపోయి కాపుల పార్టీకి ప్రయోజనం కలగొచ్చని లెక్కలేస్తున్నారు. 

ఇంకో విషయం ఏంటంటే ఏపీలోని 13 జిల్లాల్లో కాపు సామాజికవర్గం 13 శాతం ఉండగా.. రెడ్లు - చౌదరిలు పది శాతం లోపే ఉన్నారు. పైగా కాపు వర్గం తమకంటూ రాజకీయంగా ఎదుగుదల అవసరమని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పార్టీలో - ఓటింగులో ఒకేమాటపై ఉంటారని అనుకుంటున్నారు. పనిలోపనిగా బీసీలను తమవైపు కొంత మేర  తిప్పుకోగలిగితే అధికారం వరకు వెళ్లొచ్చని అంచనాలు వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కొందరు నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది. 

Congratulations 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...