Jump to content

నయీం ఎన్కౌంటర్పై అనుమానాలు.?


LordOfMud

Recommended Posts

నయీం ఎన్‌కౌంటర్‌‌పై అనుమానాలు.?

విపక్ష నేత షబ్బీర్‌ అలీ
నయీంను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి కాల్చి చంపినట్లు సమాచారం అందుతోందన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. సిట్‌ చెబుతున్న రూ.2.85 కోట్లకు మించి నయీం ఇంట్లో డబ్బు ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే డాక్యుమెంట్లను కాల్చివేస్తున్నట్లు తెలుస్తోందని, పెద్ద తలకాయల ప్రమేయమున్న ఈ కేసును సిట్‌కు అప్పగించడం సరి కాదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామికవేత్తల పేర్లు ఈ కేసులో ఇమిడి ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరగకుంటే అనేక కేసుల్లానే ఇదీ నీరుగారిపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

గతంలో సీఐడీ దర్యాప్తు చేసినహౌసింగ్‌ స్కామ్‌లో ఏ విషయాలు తేలలేదని, ఓటుకు నోటు వ్యవహారంలోనూ ఏసీబీ పురోగతి సాధించలేదని గుర్తుచేశారు. చివరకు నిన్న మొన్నటి ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారం కూడా మరుగున పడిపోయే పరిస్థితి ఉందన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా నయీముద్దీన్‌ ఎన్‌కౌంటర్‌కు, సొహ్రాబుద్దీన్‌ కేసుకు సంబంధం ఉందని అనుమానం కలుగుతోందని చెప్పారు. సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నయీం ప్రత్యక్ష సాక్షి అన్నారు. ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు కోర్టు విముక్తి కల్పించిందని గుర్తుచేశారు. ఏదిఏమైనా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్‌ జరగడంపై పలు అనుమానాలున్నాయని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ అవసరమన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

 

Link to comment
Share on other sites

6 minutes ago, LordOfMud said:

నయీం ఎన్‌కౌంటర్‌‌పై అనుమానాలు.?

విపక్ష నేత షబ్బీర్‌ అలీ
నయీంను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి కాల్చి చంపినట్లు సమాచారం అందుతోందన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. సిట్‌ చెబుతున్న రూ.2.85 కోట్లకు మించి నయీం ఇంట్లో డబ్బు ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే డాక్యుమెంట్లను కాల్చివేస్తున్నట్లు తెలుస్తోందని, పెద్ద తలకాయల ప్రమేయమున్న ఈ కేసును సిట్‌కు అప్పగించడం సరి కాదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామికవేత్తల పేర్లు ఈ కేసులో ఇమిడి ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరగకుంటే అనేక కేసుల్లానే ఇదీ నీరుగారిపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

గతంలో సీఐడీ దర్యాప్తు చేసినహౌసింగ్‌ స్కామ్‌లో ఏ విషయాలు తేలలేదని, ఓటుకు నోటు వ్యవహారంలోనూ ఏసీబీ పురోగతి సాధించలేదని గుర్తుచేశారు. చివరకు నిన్న మొన్నటి ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారం కూడా మరుగున పడిపోయే పరిస్థితి ఉందన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా నయీముద్దీన్‌ ఎన్‌కౌంటర్‌కు, సొహ్రాబుద్దీన్‌ కేసుకు సంబంధం ఉందని అనుమానం కలుగుతోందని చెప్పారు. సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నయీం ప్రత్యక్ష సాక్షి అన్నారు. ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు కోర్టు విముక్తి కల్పించిందని గుర్తుచేశారు. ఏదిఏమైనా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్‌ జరగడంపై పలు అనుమానాలున్నాయని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ అవసరమన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

 

 

1 minute ago, tom bhayya said:

ok looks like no androlla kutra

gujjolla kutra

Link to comment
Share on other sites

6 minutes ago, kiladi bullodu said:

vaadu yemmana manchi vaada anumanalu undadaaniki

ఏదిఏమైనా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్‌ జరగడంపై పలు అనుమానాలున్నాయని చెప్పారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...