• బిడ్డకు పాలు పట్టనివ్వకుండా వేధింపులు • కట్నం కోసం భర్త, అత్త దాష్టీకం • ఎన్‌ఆర్‌ఐ ఆవేదన హిమాయత్‌నగర్‌: అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి     పసిబిడ్డతో సహా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది. వనస్థలిపురంకు చెందిన శిరీషను, రామంతపూర్‌కు చెందిన యలాల కీర్తిసాయిరెడ్డికి ఇచ్చి 2015జూన్‌లో పెళ్లి చేశారు. పెళ్‌లైన పదిరోజులకు భర్తతో కలిసి అమ