Jump to content

Kapu Reservation : Centre Rejects AP Assembly Bill


Kool_SRG

Recommended Posts

Kapu Reservation : Centre Rejects AP Assembly Bill

 

In a rude shock to Chandrababu Naidu-led TDP government in AP, the Union Government has rejected the Bill on Kapu Reservations passed by AP Assembly. Stating that the bill on Kapu Reservation violates the Supreme Court's ruling that reservations shouldn't exceed 50 per cent, Home Ministry has rejected the Kapu Reservations Bill passed by AP State Government.

Since this comes after the ongoing battle between AP and Centre over AP Reorganization Act and AP MPs tough stand against BJP in Parliament, the ongoing rift is expected to widen further.

Chandrababu Naidu government has passed bill including Kapus into Backward Caste after promising them as part of poll promises. The delay in passing the bill had witnessed violence in AP as a mob from Kapu community has burnt four coaches of a train (Ratnachal Express) in Tuni and set police vehicles on fire and attacked a local police station back in Feb 2016.

Following this, AP government arrested the culprits and booked cases against the agitators. Subsequently, AP government has fastened the process of including Kapus into BCs and passed the bill in the AP Assembly.

With Centre rejecting Kapu reservation bill, this is now likely to add fuel to the ongoing fire in the state. BJP is likely to receive huge flak from Kapu community in AP which has significant population in state.

Meanwhile, this move will further affect the ties between the TDP and BJP.

Link to comment
Share on other sites

కాపు కోటాకు అభ్యంతరం 
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సిబ్బంది శాఖ 
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం చెప్పిందని వెల్లడి 
తెలంగాణ పేరు ప్రస్తావనతో గందరగోళం 
ఈనాడు - అమరావతి, హైదరాబాద్‌

కాపుల రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది. వాటిలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) కూడా ఒకటి. దీనిపై డీఓపీటీ తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ- రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. 1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి లేదనీ, ఒకవేళ అంతకు మించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులు గానీ  అవసరమని పేర్కొంది. అయితే తాజా బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది. అలాగే రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు ‘సముచిత రీతిలో’ కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్నీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఇదే లేఖలో- ఓబీసీల్లో ఉపవర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమించిన విషయాన్ని కూడా డీఓపీటీ గుర్తు చేసింది. ఆ కమిషన్‌ ఓబీసీల ఉపవర్గీకరణ శాస్త్రీయంగా చేయటానికి అవసరమైన విధివిధానాలను, ఇతర ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉందని పేర్కొంది.

లేఖలో తెలంగాణ ప్రస్తావన! 
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు.

తెలంగాణ గురించి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు.. 
తాజా లేఖ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన లేఖలో కోటా 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీం తీర్పునే ప్రస్తావించడం.. రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే నిబంధనలతో తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా తయారవ్వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా  కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి. ఈ లేఖలోని విషయాలను తెలంగాణ అధికారులు దిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అధికారులను, ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. 

Link to comment
Share on other sites

1 hour ago, Kool_SRG said:
కాపు కోటాకు అభ్యంతరం 
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సిబ్బంది శాఖ 
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం చెప్పిందని వెల్లడి 
తెలంగాణ పేరు ప్రస్తావనతో గందరగోళం 
ఈనాడు - అమరావతి, హైదరాబాద్‌

కాపుల రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది. వాటిలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) కూడా ఒకటి. దీనిపై డీఓపీటీ తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ- రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. 1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి లేదనీ, ఒకవేళ అంతకు మించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులు గానీ  అవసరమని పేర్కొంది. అయితే తాజా బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది. అలాగే రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు ‘సముచిత రీతిలో’ కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్నీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఇదే లేఖలో- ఓబీసీల్లో ఉపవర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమించిన విషయాన్ని కూడా డీఓపీటీ గుర్తు చేసింది. ఆ కమిషన్‌ ఓబీసీల ఉపవర్గీకరణ శాస్త్రీయంగా చేయటానికి అవసరమైన విధివిధానాలను, ఇతర ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉందని పేర్కొంది.

లేఖలో తెలంగాణ ప్రస్తావన! 
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు.

తెలంగాణ గురించి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు.. 
తాజా లేఖ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన లేఖలో కోటా 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీం తీర్పునే ప్రస్తావించడం.. రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే నిబంధనలతో తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా తయారవ్వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా  కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి. ఈ లేఖలోని విషయాలను తెలంగాణ అధికారులు దిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అధికారులను, ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. 

hehe andhrolla kutra

aa type chesina officers inkaa shuttling chesthunnaremoo kukatpally/ameerpet nunchi every monday-friday amaravathi ki 

Link to comment
Share on other sites

1 hour ago, aakathaai said:

Idhi babu ki mundhe telisuntadi thana chethiki matti antukokunda manage chesthunnadu

nakka majaaka

Link to comment
Share on other sites

1 hour ago, Coolindian said:

Even TDP knows it, Now it will blame NDA that we tried and center said no ,

blamming politics

Yellow pulkas ki beer tho pettina vidya adhi, center or opposition meedha thosi DeNG** brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

it;s jagan kutra ani start chestaru le repatinunchi

Jagan mokaalu addu esadu antaru. Mokaalu addu eyyadam endho e munda mohalu. Venkayamma odinchavey ante Onga lenamma Mangalavaram annattu brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...