కిషన్ రెడ్డికి అమిత్ షా మందలింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు హైదరాబాద్ నగరం సేఫ్ జోన్గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్షా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అమిత్ షా... కిషన్ రెడ్డిని మందలించారు. ఇకపై ఇలాంటి కామెంట్లు మానుకోవాలని షా సూచించారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట