Jump to content

చంద్రబాబు అప్పుడు గాడిదల్ని కాశారా


snoww

Recommended Posts

CM YS Jagan Lashes Out at chandrababu over Irrigation Projects - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గౌరవించారు. ఆయన ఓ అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ నుంచి గోదావరి నీటిని తీసుకుంటున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండి. కేసీఆర్‌ను అభినందించడం మానేసి విమర్శిస్తారా?.

అప్పుడు గాడిదల్ని కాశారా?
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు. అక్కడ కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టారు. ఆయన అధికారంలో ఉండగానే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంతో స్నేహభావంతో మెలగడం తప్పా?. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచారు. గత పదేళ్లలో కృష్ణా జలాల లభ్యత దారుణంగా పడిపోయింది.’ అని అన్నారు.

Link to comment
Share on other sites

andukegaa CBN ni mulana kurchopettindi...nuvvu siggulekundaa elli mukkpodi sanka naakaavugaa....

 

caselaki bhayapadi budget lo AP ki anyayam jariginaa okka mukka kudaa matlaade dhairyam ledu...mallee sollu kaburlu chebutunnaava?

Link to comment
Share on other sites

 

*జగన్* :: కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడుదులు కాశారా?

*నారా చంద్రబాబు నాయుడు* ::ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆపండి అంటూ పై సుప్రీంకోర్టు కేసులు వేశాను...నేటికీ కేసులు నడుస్తున్నాయి.

*జగన్* :: చెప్పుకోవడానికి ఏం లేదు. 

*నారా చంద్రబాబునాయుడు* ::
జగన్ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రా ఏడారి గా మారుతుంది అంటూ కర్నూలు లో జలదీక్ష చేసి ... ఆధికారం లోకి రాగానే నిర్లజ్జ గా అదే కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రారంభించి ఆంధ్రా ను అడ్డంగా మోసం చేశారు. ముఖ్యమంత్రు ల మీటింగ్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పై సుప్రీంకోర్టు లో ఉన్న కేసులు వెనక్కి తీసుకుంటామని దగుల్బాజీ మాటలు చెప్పావు.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...