Jump to content

వైకాపా జెండా స్థంభమా-కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు చిన్నారులు మృతి,1 కి గాయాలు


comradee

Recommended Posts

Image may contain: one or more people and outdoor

 

Image may contain: 3 people, text

 

Image may contain: one or more people

 

మొన్న ఆదివారం మితృలతో లంచ్ చేసేటప్పుడు ఒక అంశం చర్చకు వచ్చింది. అది ఏమిటీ అంటే మన దేశంలో ప్రాణానికి విలువ లేదు అని.. ఆ సందర్భంగా ఉదాహరణకు చెప్పినవి 1. విద్యుదాఘాతం 2. రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు.

ఇక్కడ ప్రశ్న వైకాపా జెండా స్థంభమా అని కాదు.. ఆ స్థానంలో తెదేపాదో, జనసేనదో, భాజపదో కూడా ఉండొచ్చు.. 
1. అసలు దానికి అనుమతి ఇచ్చింది ఎవడు? అసలు అనుమతులు ఉన్నాయా? 
2. ఎంత ఎత్తు వరకూ ఉండొచ్చు? దానికి ఏమన్నా నియమాలు ఉన్నాయా? 
3. అది ఏర్పాటు చేసింది ఎవడు? 
4. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి బాధ్యత ఎవడు తీసుకుంటాడు? 
5. ఎవడి బాధ్యతా కాదు, ఎవడి మీదా చర్యలుండవు.. అదొక దుర్ఘటన.. అనుకుంటే ఇవి ఎప్పటికీ ఆగవు..

/// కొప్పరంలో విషాదం

కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు చిన్నారులు మృతి,1 కి గాయాలు

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ నడిబొడ్డు న ఉన్న పంచాయితీ ఆఫీస్ కు సమీపంలో గల వైఎస్ఆర్ పార్టీ జెండా ఇనుప కడ్డీ కి విద్యుత్ తీగలు తగలి విద్యుత్ సరఫరా జరగటంతో అక్కడే ఆడుకుంటు న్న పిల్లలు దానిని పట్టుకోగానే 4 చిన్నారులకు విద్యుత్ షాకు తగిలి ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరొక పిల్లవాడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ///

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...