Jump to content

ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదన్న బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్


manadonga

Recommended Posts

  • లాక్ డౌన్ వల్ల ఒడిశా కూలీలు నెల్లూరులో చిక్కుపోయారు
  • ఈ విషయమై ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదు
  • ఆ కూలీలు కాలినడకన ఒడిశాకు రావాలని నిర్ణయించుకున్నారు
    లాక్ డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన ఒడిశా కూలీలను ఆదుకోవాలంటూ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసిన ఫలితం లేకుండా పోయిందని బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ విమర్శించారు. ఈ విషయమై లేఖ రాసినా సాయం చేయలేదని అన్నారు. నెల్లూరులో చిక్కుకున్న 30 మందికి రేషన్ కూడా ఇవ్వలేదని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఏపీ నుంచి ఒడిశాకు కాలినడకన రావడం మినహా వారికి వేరే దారి లేదని, సాయం చేయకపోవడం వల్లే వారు నడుచుకుంటే బయలుదేరాలన్న నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
Link to comment
Share on other sites

7 minutes ago, manadonga said:
  • లాక్ డౌన్ వల్ల ఒడిశా కూలీలు నెల్లూరులో చిక్కుపోయారు
  • ఈ విషయమై ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదు
  • ఆ కూలీలు కాలినడకన ఒడిశాకు రావాలని నిర్ణయించుకున్నారు
    లాక్ డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన ఒడిశా కూలీలను ఆదుకోవాలంటూ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసిన ఫలితం లేకుండా పోయిందని బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ విమర్శించారు. ఈ విషయమై లేఖ రాసినా సాయం చేయలేదని అన్నారు. నెల్లూరులో చిక్కుకున్న 30 మందికి రేషన్ కూడా ఇవ్వలేదని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఏపీ నుంచి ఒడిశాకు కాలినడకన రావడం మినహా వారికి వేరే దారి లేదని, సాయం చేయకపోవడం వల్లే వారు నడుచుకుంటే బయలుదేరాలన్న నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Vallaki cheste maku votelu padavu kada....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...