Jump to content

Shopping ki Vellalekapothunna Ani andari mundu badha padina Payal Ghosh


DaatarBabu

Recommended Posts

లాక్‌డౌన్‌: ఆర్థికంగా చితికిపోతున్నా: పాయల్‌

లాక్‌డౌన్‌: ఆర్థికంగా చితికిపోతున్నా: పాయల్‌

హైదరాబాద్‌: ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ భారత్‌ అప్రమత్తమై లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. దీంతో కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజు కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. వారే కాదు, చిత్ర పరిశ్రమలోని కార్మికులు, చిన్న నటులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తన పరిస్థితీ అలాగే ఉందని అంటోంది కథానాయిక పాయల్‌ ఘోష్‌. తెలుగులో ‘ప్రయాణం’ చిత్రంలో ఆకట్టుకున్న ఈ భామ, ఆ తర్వాత ఎన్టీఆర్‌ ‘ఊసరవెల్లి’తో పాటు ఒకట్రెండ్‌ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. 

కాగా, తాజా లాక్‌డౌన్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదననను వ్యక్తం చేసింది. ‘‘పని లేదు. జీవితం, ప్రయాణాలు లేవు. ఆర్థికంగా చితికి పోతున్నాం. ఇలాంటి జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు. ప్రస్తుతం మనందరీ జీవితాలు పూల పాన్పులు కాదు. పరిస్థితులు అనుకూలించనప్పుడు సర్దుకుపోవాల్సిందే. లాక్‌డౌన్‌ నియమ, నిబంధనలు పాటించాలి. మనం జాగ్రత్తగా ఉండటంతో పాటు, మనతోటి వారు భద్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత కూడా మనదే’’ అని అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరూ బయటకు రావొద్దని చెబుతూ, ‘మనం వైరస్‌ను వ్యాప్తి చేస్తే, కోట్లలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బాధ్యతాయుతంగా ఉండండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. కలిసి పోరాడండి. ఆరోగ్యంగా ఉండండి’’ అని పాయల్‌ ఘోష్‌ తెలిపింది. 2008లో ఆంగ్ల చిత్రం ‘షార్పీస్‌ పెరిల్‌’తో వెండితెరకు పరిచయమైన పాయల్‌, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కథానాయికగానే కాకుండా పలు కీలక పాత్రలు పోషించింది. 

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:
లాక్‌డౌన్‌: ఆర్థికంగా చితికిపోతున్నా: పాయల్‌

లాక్‌డౌన్‌: ఆర్థికంగా చితికిపోతున్నా: పాయల్‌

హైదరాబాద్‌: ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ భారత్‌ అప్రమత్తమై లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. దీంతో కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజు కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. వారే కాదు, చిత్ర పరిశ్రమలోని కార్మికులు, చిన్న నటులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తన పరిస్థితీ అలాగే ఉందని అంటోంది కథానాయిక పాయల్‌ ఘోష్‌. తెలుగులో ‘ప్రయాణం’ చిత్రంలో ఆకట్టుకున్న ఈ భామ, ఆ తర్వాత ఎన్టీఆర్‌ ‘ఊసరవెల్లి’తో పాటు ఒకట్రెండ్‌ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. 

కాగా, తాజా లాక్‌డౌన్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదననను వ్యక్తం చేసింది. ‘‘పని లేదు. జీవితం, ప్రయాణాలు లేవు. ఆర్థికంగా చితికి పోతున్నాం. ఇలాంటి జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు. ప్రస్తుతం మనందరీ జీవితాలు పూల పాన్పులు కాదు. పరిస్థితులు అనుకూలించనప్పుడు సర్దుకుపోవాల్సిందే. లాక్‌డౌన్‌ నియమ, నిబంధనలు పాటించాలి. మనం జాగ్రత్తగా ఉండటంతో పాటు, మనతోటి వారు భద్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత కూడా మనదే’’ అని అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరూ బయటకు రావొద్దని చెబుతూ, ‘మనం వైరస్‌ను వ్యాప్తి చేస్తే, కోట్లలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బాధ్యతాయుతంగా ఉండండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. కలిసి పోరాడండి. ఆరోగ్యంగా ఉండండి’’ అని పాయల్‌ ఘోష్‌ తెలిపింది. 2008లో ఆంగ్ల చిత్రం ‘షార్పీస్‌ పెరిల్‌’తో వెండితెరకు పరిచయమైన పాయల్‌, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కథానాయికగానే కాకుండా పలు కీలక పాత్రలు పోషించింది. 

:giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...