Jump to content

Oka magadu tagaliladu question chese vadu atlast in AP


psycopk

Recommended Posts

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నాయకుల గొంతు ఎందుకు మూగబోతోంది: మండలి బుద్ధప్రసాద్ 

06-02-2021 Sat 08:08
  • తెలుగువారిలో చేవ చచ్చిందా?
  • ఇది తెలుగువారికి జరుగుతున్న అవమానం
  • 32 మంది బలిదానంతో సాధ్యమైన పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెడతారా?
  • మనం ఎన్నుకున్న ఎంపీలు మన కోసం పనిచేస్తారని అనుకోవడం అత్యాశే
Mandali Buddha Prasad Slams AP Leaders Over Visakha Steel Plant Privatisation

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో నాయకులు ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీసిన ఆయన.. తెలుగువారిలో చేవ చచ్చిందా? అని ప్రశ్నించారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు మనకోసం ఆలోచిస్తారని, మన కోసం పనిచేస్తారని ఆశించడం అడియాసే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్వప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వారు గ్రహించేంత వరకు మన గతి ఇంతేనని అన్నారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ఓ ప్రాంతానికే పరిమితమైన అంశంగా చూడకూడదని బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగువారి ఆత్మార్పణతో సాధించుకున్న ఈ పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలుగువారికి జరుగుతున్న అవమానంగా భావించాలని అన్నారు. దీనిని అడ్డుకోవడానికి ఆంధ్రులంతా మరోమారు ఉద్యమించాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఊసేలేదని, ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, ఇతర విభజన హామీల గురించి కానీ ఒక్క మాట కూడా ఎక్కడా లేదని, అయినా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో జరిగిన ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ గుర్తు చేశారు.

విశాఖపట్టణాన్ని మహానగరంగా మార్చి  వేలాదిమందికి ఉపాధి కల్పించిన పరిశ్రమను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలనుకుంటుంటే నోళ్లు ఎందుకు మెదపడం లేదని బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. జాతి కోసం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పక్షాలన్నీ గుర్తించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Link to comment
Share on other sites

  • psycopk changed the title to Oka magadu tagaliladu question chese vadu atlast in AP
Just now, chandrabhai7 said:

Watever it is jaggadiiiki pedda minus.  He shouldn’t allow it 

Jail ki velli vachaka he is become reek from game of thrones.. he is totally supressed

Link to comment
Share on other sites

3 minutes ago, chandrabhai7 said:

Watever it is jaggadiiiki pedda minus.  He shouldn’t allow it 

itlanti vishyala lo ne governance anedhi telusthadi, very sensitive issue to deal

they should privatize it slowly

POSCO ready ga undi to buy Vizag steel

Link to comment
Share on other sites

7 minutes ago, JustChill_Mama said:

Opposition ki chance icchinattu avthadhi. 

Ade ga gunta kada nakka la waiting for real opportunity. Yekkestaru yellow media and tdp. 

  • Haha 1
Link to comment
Share on other sites

49 minutes ago, chandrabhai7 said:

Watever it is jaggadiiiki pedda minus.  He shouldn’t allow it 

How can state government stop it without creating law and order problems ? 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నాయకుల గొంతు ఎందుకు మూగబోతోంది: మండలి బుద్ధప్రసాద్ 

06-02-2021 Sat 08:08
  • తెలుగువారిలో చేవ చచ్చిందా?
  • ఇది తెలుగువారికి జరుగుతున్న అవమానం
  • 32 మంది బలిదానంతో సాధ్యమైన పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెడతారా?
  • మనం ఎన్నుకున్న ఎంపీలు మన కోసం పనిచేస్తారని అనుకోవడం అత్యాశే
Mandali Buddha Prasad Slams AP Leaders Over Visakha Steel Plant Privatisation

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో నాయకులు ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీసిన ఆయన.. తెలుగువారిలో చేవ చచ్చిందా? అని ప్రశ్నించారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు మనకోసం ఆలోచిస్తారని, మన కోసం పనిచేస్తారని ఆశించడం అడియాసే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్వప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వారు గ్రహించేంత వరకు మన గతి ఇంతేనని అన్నారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ఓ ప్రాంతానికే పరిమితమైన అంశంగా చూడకూడదని బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగువారి ఆత్మార్పణతో సాధించుకున్న ఈ పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలుగువారికి జరుగుతున్న అవమానంగా భావించాలని అన్నారు. దీనిని అడ్డుకోవడానికి ఆంధ్రులంతా మరోమారు ఉద్యమించాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఊసేలేదని, ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, ఇతర విభజన హామీల గురించి కానీ ఒక్క మాట కూడా ఎక్కడా లేదని, అయినా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో జరిగిన ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ గుర్తు చేశారు.

విశాఖపట్టణాన్ని మహానగరంగా మార్చి  వేలాదిమందికి ఉపాధి కల్పించిన పరిశ్రమను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలనుకుంటుంటే నోళ్లు ఎందుకు మెదపడం లేదని బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. జాతి కోసం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పక్షాలన్నీ గుర్తించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Ee level of candidates entha arichina value ledhu. Baboru and Jagan level lo peddha response ledhu. 

It's a sad state of affairs 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...