షర్మిలను కలిసిన రెడ్డి సంఘం నేతలు  రేపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నేతలతో భేటీ   హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్న వైఎస్‌ షర్మిలను రెడ్డి సంఘాల నేతలు గురువారం కలిశారు. లోటస్‌ పాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలను కలిసి తమ మద్దతు ప్రకటించామని తెలిపారు. తెలంగాణలో ర