Jump to content

యూపీలోని హిందువులంతా బీజేపీకి ఓటు వేయ‌క‌పోయారో..: తెలంగాణ ఎమ్మెల్యే


Peruthopaniemundhi

Recommended Posts

  • యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలి
  • బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తాం
  • వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం
  • యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారన్న రాజాసింగ్ 
Raja Singh comment on up elections

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. యూపీలో బీజేపీకి మద్దతివ్వని వారిని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని చెప్పారు. ఎన్నిక‌ల అనంత‌రం.. బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తామ‌ని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని రాజా సింగ్ చెప్పారు.

బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొంద‌రు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మూడో దశ పోలింగ్ లో బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామ‌ని అన్నారు.  

Link to comment
Share on other sites

8 hours ago, Peruthopaniemundhi said:
  • యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలి
  • బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తాం
  • వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం
  • యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారన్న రాజాసింగ్ 
Raja Singh comment on up elections

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. యూపీలో బీజేపీకి మద్దతివ్వని వారిని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని చెప్పారు. ఎన్నిక‌ల అనంత‌రం.. బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తామ‌ని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని రాజా సింగ్ చెప్పారు.

బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొంద‌రు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మూడో దశ పోలింగ్ లో బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామ‌ని అన్నారు.  

ap lo chesindhi going to happen in up too then

jaggad ideas full following ga pushpams

Link to comment
Share on other sites

3 minutes ago, yemdoing said:

you are giving too much credit to jaffa... 

they demolished roads,walls of those who voted tdp n they even built wall on the road after election

Link to comment
Share on other sites

26 minutes ago, kevinUsa said:

Ante privacy ani okati untadi kada

Vediki aa matram.sense leda

 

9 hours ago, reality said:

This is the typical mentality and maturity level of majority BJ P supporters. Mind dengindhi edhavalaki…

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...