Jump to content

Silent ga jaggadiki jalak istuna kukka sai..


psycopk

Recommended Posts

చౌతాలాకు జైలు శిక్ష‌ను ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబుపై సాయిరెడ్డి ట్వీట్‌ 

28-05-2022 Sat 16:38
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌతాలాకు నాలుగేళ్ల జైలు
  • చంద్ర‌బాబుపైనా ల‌క్ష్మీపార్వ‌తి ఇలాంటి కేసే వేశారు
  • 17 ఏళ్లుగా స్టేల‌తో ఆ కేసు విచార‌ణ‌ను అడ్డుకుంటున్నార‌న్న సాయిరెడ్డి
vijay sai reddy tweet on chandrababu quoting chutala disproportionate assets case

ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసులో హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి ఓం ప్ర‌కాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష‌, రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తూ రెండు రోజుల క్రితం ఢిల్లీ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును కోట్ చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి శ‌నివారం ఓ ట్వీట్ వ‌దిలారు. 

కేవ‌లం రూ.6 కోట్ల ఆస్తుల‌కు లెక్క‌లు చూప‌ని కారణంగానే చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష ప‌డింద‌ని గుర్తు చేసిన సాయిరెడ్డి... ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తోనే చంద్ర‌బాబుపై ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి 2005లో ఓ కేసు వేశార‌ని తెలిపారు. అయితే ఈ కేసు విచార‌ణ‌ను 17 ఏళ్లుగా స్టేల‌తో 'నిప్పు'నాయుడు అడ్డుకుంటున్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

ChandrababuYSRCPTDPVijay Sai ReddyDisproportionate Assets CaseOm Prakash Chautala
Link to comment
Share on other sites

Another jalak 

మహానాడు నేపథ్యంలో విజయసాయిరెడ్డి విమర్శల పర్వం 

28-05-2022 Sat 21:30
  • ఒంగోలులో టీడీపీ మహానాడు
  • చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి
  • చంద్రబాబు ఓ ఉన్మాది అని వ్యాఖ్యలు
  • బస్సు యాత్రతో విపక్షాలకు వణుకు పుడుతోందని విమర్శలు
Vijayasai Reddy comments on Chandrababu

ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించిన నేపథ్యంలో, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వమని అధికారికంగా అడగకుండానే అడిగినట్టు నటిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబును ఉన్మాది అని అభివర్ణించారు. 

పసుపు-కుంకుమ పేరుతో తాయిలాలు ఇస్తే ఎన్నికల్లో గెలుస్తానని భ్రమపడ్డాడని విమర్శించారు. 2019 ఎన్నికలకు రెండ్రోజుల ముందు రూ.5 వేల కోట్ల అప్పు చేశాడని, రోడ్ల కోసమని రహదారుల అభివృద్ధి సంస్థను తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు తెచ్చాడని విజయసాయి ఆరోపించారు. ఎన్ని పంచినా ఉప్పు, కారం రాశారని, ఇప్పటికీ ఆ మంట తగ్గినట్టు లేదని ఎద్దేవా చేశారు. కాగా, తమ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రతో విపక్షాలకు వణుకు పుడుతోందని విజయసాయిరెడ్డి అన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...