Jump to content

Cbn debbaki tadepalli vadili bayataku vastuna jagan


psycopk

Recommended Posts

నేడు కోనసీమలో పర్యటించనున్న సీఎం జగన్.. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్న సీఎం! 

26-07-2022 Tue 09:10
  • పి.గన్నవరం మండలం, రాజోలు మండలాల్లో పర్యటించనున్న సీఎం
  • వరద బాధితులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్
  • ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగనున్న సీఎం పర్యటన
Jagan visiting Konaseema District today

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆయన కలవనున్నారు. నేరుగా వారితో మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం పర్యటన కొనసాగనుండటంతో.. అధికారులు రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. 

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. ఉదయం 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో ఆయన ముఖాముఖి సమావేశం అవుతారు. అనంతరం అరిగెలవారిపేట, ఉడిమూడిలంక చేరుకుని వరద బాధితులతో మాట్లాడతారు. 

మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి, రాజోలు మండలం మేకలపాలెంలో పర్యటిస్తారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రామమండ్రికి చేరుకుని... అక్కడి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే బస చేస్తారు 

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

నేడు కోనసీమలో పర్యటించనున్న సీఎం జగన్.. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్న సీఎం! 

26-07-2022 Tue 09:10
  • పి.గన్నవరం మండలం, రాజోలు మండలాల్లో పర్యటించనున్న సీఎం
  • వరద బాధితులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్
  • ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగనున్న సీఎం పర్యటన
Jagan visiting Konaseema District today

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆయన కలవనున్నారు. నేరుగా వారితో మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం పర్యటన కొనసాగనుండటంతో.. అధికారులు రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. 

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. ఉదయం 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో ఆయన ముఖాముఖి సమావేశం అవుతారు. అనంతరం అరిగెలవారిపేట, ఉడిమూడిలంక చేరుకుని వరద బాధితులతో మాట్లాడతారు. 

మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి, రాజోలు మండలం మేకలపాలెంలో పర్యటిస్తారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రామమండ్రికి చేరుకుని... అక్కడి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే బస చేస్తారు 

antha baga dhebbesaadaaaa cbn....security ledhaa enti jagan ki

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...