ఏపీ 9500 కోట్ల పెట్టుబడులు కోల్పోయింది .చిత్తూరు జిల్లా వేల ఉద్యోగాలు కోల్పోయింది. ఈ విషయం మీద రాయలసీమ మేధావుల సంఘాలు కానీ, విద్యార్ధి సంఘాలు కానీ నోరు మెదుపుతాయా?