Jump to content

Oka pakka safe chesi velle malli comment chesedi velle. Yerri pushpams


psycopk

Recommended Posts

మోదీ వచ్చి శంకుస్థాపన చేసినా ఏపీ రాజధాని ముందుకు కదల్లేదు: జేపీ నడ్డా 

10-06-2023 Sat 19:21 | Andhra
  • శ్రీకాళహస్తి బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగం
  • ఏపీలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపణలు
  • శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని వెల్లడి
  • ఏపీకి మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారన్న నడ్డా
 
JP Nadda criticizes AP govt ruling

తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేసినా రాజధాని ముందుకు కదల్లేదని విచారం వ్యక్తం చేశారు.  రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు. 

జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడంలేదని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. 

ప్రధాని మోదీ ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని, దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ఆయన మొగ్గుచూపారని నడ్డా వివరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మోదీ బాధ్యతాయుత రాజకీయాల వైపు మళ్లించారని పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారని నడ్డా వెల్లడించారు. 

మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, ఇప్పుడు దేశంలో విద్యుత్ లేని గ్రామమే కనిపించదని తెలిపారు. ఇవాళ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందుతోందని వివరించారు. 

దేశంలోని 50 కోట్ల మందికి మోదీ సర్కారు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోందని నడ్డా చెప్పారు. ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. ఉజ్వల పథకం కింద 9 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు వివరించారు.

Link to comment
Share on other sites

23 minutes ago, JaiBalayyaaa said:

Ilantivi chudadaniki raaru @Spartanand @ZoomNaidu

Its pretty common in politics. I agree bjp is going extremes in using central agencies but congi is no pathith

 

remember the dialog “u have police, i have police”. How are both different?

Link to comment
Share on other sites

3 hours ago, Vaaampire said:

Chekka cheebbnn emo bjp ki bj ivvadaniki ever ready. Aadi fans emo aadu pedha thopu thurum ani buildup. 😆 

You are barking up the wrong tree.. ikkada topic modi and ysrcp.. power lo lenodu em chestadu vaa.. 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

మోదీ వచ్చి శంకుస్థాపన చెయ్యడం వల్లే ఏపీ రాజధాని ముందుకు కదల్లేదు

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

22 minutes ago, Thokkalee said:

You are barking up the wrong tree.. ikkada topic modi and ysrcp.. power lo lenodu em chestadu vaa.. 

power lo unnapudu em peekadu ani asking vaa. 
if bjp is doing wrong, y is chekka cheebbnn desparate to give bj to bjp and how are his fans ok with it?

Link to comment
Share on other sites

1 hour ago, Vaaampire said:

power lo unnapudu em peekadu ani asking vaa. 
if bjp is doing wrong, y is chekka cheebbnn desparate to give bj to bjp and how are his fans ok with it?

Cbn always desperate for alliance 

Link to comment
Share on other sites

2 hours ago, Khaidino6093 said:

మోదీ వచ్చి శంకుస్థాపన చెయ్యడం వల్లే ఏపీ రాజధాని ముందుకు కదల్లేదు

+100 aa chekka gadi valle idi anta.. Em chestam mana karma pm ga unnadu aa time ki.. Vajpayee or venkayya tho cheyinchalsindi cbn telivi vadi

Link to comment
Share on other sites

6 hours ago, psycopk said:

మోదీ వచ్చి శంకుస్థాపన చేసినా ఏపీ రాజధాని ముందుకు కదల్లేదు: జేపీ నడ్డా 

10-06-2023 Sat 19:21 | Andhra
  • శ్రీకాళహస్తి బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగం
  • ఏపీలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపణలు
  • శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని వెల్లడి
  • ఏపీకి మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారన్న నడ్డా
 
JP Nadda criticizes AP govt ruling

తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేసినా రాజధాని ముందుకు కదల్లేదని విచారం వ్యక్తం చేశారు.  రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు. 

జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడంలేదని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. 

ప్రధాని మోదీ ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని, దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ఆయన మొగ్గుచూపారని నడ్డా వివరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మోదీ బాధ్యతాయుత రాజకీయాల వైపు మళ్లించారని పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారని నడ్డా వెల్లడించారు. 

మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, ఇప్పుడు దేశంలో విద్యుత్ లేని గ్రామమే కనిపించదని తెలిపారు. ఇవాళ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందుతోందని వివరించారు. 

దేశంలోని 50 కోట్ల మందికి మోదీ సర్కారు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోందని నడ్డా చెప్పారు. ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. ఉజ్వల పథకం కింద 9 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు వివరించారు.

Asalu e blow jab party and pay tm party andhra prajalaki kanisam gorre whatakayi antha brain kuda ledu ani valla feeling 😂😂😂

Link to comment
Share on other sites

3 hours ago, Khaidino6093 said:

మోదీ వచ్చి శంకుస్థాపన చెయ్యడం వల్లే ఏపీ రాజధాని ముందుకు కదల్లేదు

Adhey Modi Parliament ni 3 yrs lo “permanent building” chesi open kuda chesesaadu  with in 1200 crs if I am not wrong. 
 

maa Baboru “Temporary Building” ki 300 crores karchu pettaadu, 1 week ki leakage kuda ayyindhi anuko, adhi verey vishayam 😃😃😃

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...