Jump to content

Nara Lokesh: జగన్ భారీ మూల్యం చెల్లించబోతున్నారు: నారా లోకేశ్


psycopk

Recommended Posts

41 minutes ago, Vaaaampire said:

Idhi valid question. Govt needs to answer this

Ie thelivi Siddarth Luthra ki ledantava ? If it’s really a valid question, they would have quite during the proceedings. Vallaki telvadu, boothu kitti gadi reporters ki telsindi ante manam Oka sari alochinchali

 

  • Like 1
Link to comment
Share on other sites

Aina Lokesh ki ivanni etla telustunayi ? Was he part of the government ? In what capacity ? MLC uh ? Minister ? 
 

Deggara vundi chusinada ? As usual ‘hear say’…daniki boothu kitti gadi raathalu…as usual fact check kuda chesukoni pulkalu..

Itlaithe iga sympathy vachinatte…

  • Like 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Babai case ki elagu dikku ledu..Jaffas need to answer this

ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసింది ప్రేమచంద్రారెడ్డి... ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ కల్లం. ఆ ఇద్దరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్లపై ఈ ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు... ఎందుకు? 
 

Eddy Gallu ..eddy feeling chupincharu

Link to comment
Share on other sites

ఎందుకన్నా? జగన్ ధూమపానం చేస్తున్నాడా? నేను సినిమా కి వెళ్లిన ప్రతి సారి " ధూమపానానికి చెల్లిస్తారు భారీ మూల్యం" అని చెప్తూఉంటారు!

Link to comment
Share on other sites

Nara Lokesh: నిన్న మా అమ్మానాన్నల పెళ్లి రోజు... 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు: లోకేశ్ 

11-09-2023 Mon 21:25 | Andhra
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రిలోనే మకాం వేసిన నారా లోకేశ్
  • ఈ సాయంత్రం ప్రెస్ మీట్
  • తమ న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • తమ కుటుంబం ఇప్పటికీ షాక్ లోనే ఉందని వెల్లడి
 
Lokesh talks about Chandrababu arrest and remand

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తన తండ్రి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో, లోకేశ్ కూడా రాజమండ్రిలోనే మకాం వేశారు. 

ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ప్రజల కోసం చేసే పోరాటంలో చంద్రబాబు అరెస్ట్ అంశం ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ దృష్ట్యా యువగళం పాదయాత్రకు తాత్కాలికంగానే విరామం ప్రకటించామని, పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ యువగళం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. 

తాము ఒంటరివాళ్లం అయ్యామని భావించడంలేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. తమ న్యాయపోరాటం కొనసాగుతుందని, జడ్జిమెంట్ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. 

"మా నాన్నను చిన్నప్పుడు టీవీల్లో చూసేవాడ్ని. నేను 8వ తరగతి వరకు నాన్నను ఎక్కువసార్లు ప్రత్యక్షంగా చూసింది లేదు. కుటుంబం కంటే ప్రజలు, ప్రజాసేవ కోసమే పరితపించిన నాయకుడు ఆయన. నిన్న అమ్మానాన్నల పెళ్లిరోజు. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. 

ఇప్పటికీ మా కుటుంబం చంద్రబాబు జైలుకెళ్లారన్న షాక్ లోనే ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. సైకోతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ తప్పవని మాకు మేము సర్దిచెప్పుకున్నాం. చంద్రబాబు జైల్లోకి వెళుతూ మీ పోరాటం ఆపొద్దని చెప్పారు. 

యువగళం పాదయాత్రకు, చంద్రబాబు ప్రజా పోరాటానికి ఈ ప్రభుత్వం బాగా భయపడిందన్న విషయం తాజా పరిణామాలతో స్పష్టమైంది. ప్రజా చైతన్యంలో భాగంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తాం. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ప్రకటిస్తాం" అని లోకేశ్ వెల్లడించారు.

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Nara Lokesh: నిన్న మా అమ్మానాన్నల పెళ్లి రోజు... 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు: లోకేశ్ 

11-09-2023 Mon 21:25 | Andhra
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రిలోనే మకాం వేసిన నారా లోకేశ్
  • ఈ సాయంత్రం ప్రెస్ మీట్
  • తమ న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • తమ కుటుంబం ఇప్పటికీ షాక్ లోనే ఉందని వెల్లడి
 
Lokesh talks about Chandrababu arrest and remand

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తన తండ్రి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో, లోకేశ్ కూడా రాజమండ్రిలోనే మకాం వేశారు. 

ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ప్రజల కోసం చేసే పోరాటంలో చంద్రబాబు అరెస్ట్ అంశం ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ దృష్ట్యా యువగళం పాదయాత్రకు తాత్కాలికంగానే విరామం ప్రకటించామని, పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ యువగళం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. 

తాము ఒంటరివాళ్లం అయ్యామని భావించడంలేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. తమ న్యాయపోరాటం కొనసాగుతుందని, జడ్జిమెంట్ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. 

"మా నాన్నను చిన్నప్పుడు టీవీల్లో చూసేవాడ్ని. నేను 8వ తరగతి వరకు నాన్నను ఎక్కువసార్లు ప్రత్యక్షంగా చూసింది లేదు. కుటుంబం కంటే ప్రజలు, ప్రజాసేవ కోసమే పరితపించిన నాయకుడు ఆయన. నిన్న అమ్మానాన్నల పెళ్లిరోజు. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. 

ఇప్పటికీ మా కుటుంబం చంద్రబాబు జైలుకెళ్లారన్న షాక్ లోనే ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. సైకోతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ తప్పవని మాకు మేము సర్దిచెప్పుకున్నాం. చంద్రబాబు జైల్లోకి వెళుతూ మీ పోరాటం ఆపొద్దని చెప్పారు. 

యువగళం పాదయాత్రకు, చంద్రబాబు ప్రజా పోరాటానికి ఈ ప్రభుత్వం బాగా భయపడిందన్న విషయం తాజా పరిణామాలతో స్పష్టమైంది. ప్రజా చైతన్యంలో భాగంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తాం. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ప్రకటిస్తాం" అని లోకేశ్ వెల్లడించారు.

This is called mafia type of justice ani cheppanu kadha?

 

Lokesh Delhi ki poi daddy style lo chakram thipocchuga?

 

idhantha BJP kutra ani cheppe G Lo D ledha?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...